Webdunia - Bharat's app for daily news and videos

Install App

జేఎన్టీయూలో నేటి నుచి బీటెక్ - బీఫార్మసి పరీక్షలు

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (07:35 IST)
హైదరాబాద్ నగరంలోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజీ విశ్వవిద్యాలయం (జేఎన్టీయు) పరిధిలో బీటెక్, బీఫార్మసీ ప్రథమ సంవత్సర రెండో సెమిస్టర్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. అయితే కళాశాలల యాజమాన్యాలు హాల్‌టికెట్లను విద్యార్థులకు ఒకటి, రెండు రోజుల ముందుగానే అందించాల్సి ఉన్నా పలు కాలేజీల్లో విద్యార్థులకు హాల్‌టికెట్లు అందలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. 
 
పరీక్షా సమయం దగ్గరపడినా హాల్‌టికెట్లు జారీచేయకపోతే పరీక్ష కేంద్రాల గురించి ఎలా తెలుసుకోవాలంటూ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.  దీనిపై జేఎన్టీయూ పరీక్షల విభాగం డైరెక్టర్‌ చంద్రమోహన్‌ను హాల్‌టికెట్ల పంపిణీపై వివరణ కోరగా ఇప్పటికే అన్ని కళాశాలలకు వాటిని పంపించినట్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగ్ ఉన్నందున హాజరుకాలేదు.. కాస్త సమయం ఇవ్వండి : ఈడీని కోరిన మహేశ్ బాబు

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments