చపాతీ పిండికి.. అరటిపండ్ల గుజ్జు కలిపితే?

Webdunia
మంగళవారం, 23 అక్టోబరు 2018 (13:16 IST)
చపాతీ పిండి కలిపేటప్పుడు అందులో రెండు  పండ్ల అరటి గుజ్జును కలిపితే.. చపాతీలు మెత్తగా ఉండటమే గాక చాలాసేపు గట్టిపడకుండా ఉంటాయి. చపాతీ పిండి కలిపేటప్పుడు అందులో గుప్పెడు శెనగపిండి కలిపితే చపాతీ మంచి రంగు, వాసన వస్తుంది. చపాతీ పిండిలో వంద గ్రాముల తాజా వెన్న కలిపితే చపాతీలు మెత్తగా రావటమే గాక రుచి అద్భుతంగా ఉంటుంది. 
 
పప్పు వండేటప్పుడు నీళ్లు ఎక్కువ పోసి వండి, ఆ వేడి పప్పు నీటిని గోధుమ పిండికి కలిపి చపాతీ చేస్తే మెత్తగా రావటమే గాక పప్పులోని పోషకాలూ అందుతాయి. చపాతీలు మెత్తగా ఉండి, పూరీల్లా బాగా పొంగాలంటే గోధుమ పిండిలో కొంచెం పెరుగు లేదా మజ్జిగ కలిపితే చాలు.
 
చపాతీలు చేసేటప్పుడు పొడి పిండి ఎక్కువగా వాడకపోవడం, చేయగానే హాట్ బాక్స్‌లో వేసుకుంటూ పోవటం వల్ల అవి వేడిగా, మెత్తగా ఉంటాయి. చపాతీ పిండి కలుపుకుని బాగా మర్దన చేసి తడి బట్టలో చుట్టి పెట్టి అరగంట తర్వాత చపాతీలు చేస్తే అవి పొంగి, మెత్తగా వస్తాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వరకట్న వేధింపుల కేసు.. ట్విషా శర్మ భర్త, అత్తకు కస్టడీ పొడిగింపు

నీట్ పరీక్ష రాసే విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం

కేరళలో షిగెల్లా కేసులు.. జనవరి నుంచి 146.. జూన్‌లో మాత్రమే 70 కేసులు

జనసేనలో కొత్తగా సమన్వయ కమిటీ : పవన్ కళ్యాణ్

బద్రీనాథ్ పుణ్యక్షేత్రానికి ముకేశ్ అంబానీ భారీ విరాళం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాంచన 4లో నటించనున్న లేడీ సూపర్ స్టార్ నయనతార?

Vishal: సీఎం విజయ్ చెప్పినట్లు చేశానంటున్న విశాల్

యూట్యూబర్ ఖలీద్‌తో బ్రేకప్ చెప్పేసిన నటి సునైనా?

Peddi Article: పెద్ది కలెక్లన్ల ద్వారా తెలుగు ఇంఢస్ట్రీ ఏం నేర్చుకుంది? ఇంకా ఏం నేర్చుకోవాలి?

శ్రీనగర్ యువతిని పెళ్లాడిన ఊర్మిళా మాటోండ్కర్ మాజీ భర్త

తర్వాతి కథనం
Show comments