Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇడ్లీ పిండిలో అరటి ఆకును వుంచితే..?

Webdunia
గురువారం, 6 డిశెంబరు 2018 (14:23 IST)
ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు బియ్యంలో ఒక స్పూన్ నూనె, నాలుగు చుక్కల నిమ్మరసాన్ని చేర్చితో అన్నం విడివిడిగా వుంటాయి. వేయించిన వేరుశెనగలను పొడి చేసి తాళింపులకు అరస్పూన్ చేర్చితో రుచిగా వుంటుంది. ఇడ్లీ పిండి పులుపెక్కకుండా వుండాలంటే.. ఓ చిన్నపాటి అరటి ఆకును అందులో వేసి వుంచితే సరిపోతుంది. చికెన్‌ను ఉడికించేటప్పుడు ఒక కోడిగుడ్డును చేర్చితే రుచిగా వుంటుంది. 
 
తాళింపు చేసేటప్పుడు అప్పుడప్పుడు నీళ్లు చల్లుతూ వుంటే.. కూరలు అంటుకోవు. కూరగాయలను ఉడికించేటప్పుడు పాత్రను మూసి వుంచితే పోషకాలు వేరుకావు. ఇంకా త్వరగా కూరగాయలు ఉడికిపోతాయి. దుస్తుల్లో ఏవైనా టీ, కాఫీ మరకలు పడితే వేడి నీటిలో నానబెట్టి ఉతికితే సరిపోతుంది. ఇంట్లోని ఎలక్ట్రానిక్ స్విచ్‌ల్లో మరకలుంటే నెయిల్ పాలిష్ రిమూవర్‌ను ఉపయోగిస్తే సరిపోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

తర్వాతి కథనం
Show comments