Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిరియాల రసంలో మటన్ సూప్ చేర్చితే?

Webdunia
శనివారం, 5 జనవరి 2019 (11:31 IST)
దోసెలకు పిండి రుబ్బుకునేటప్పుడు... అందులో పొట్టు తీసిన వేరుశెనగలను చేర్చితే.. దోసెలు రుచిగా వుంటాయి. మిరియాలతో రసం చేస్తున్నప్పుడు అందులో కాస్త మటన్ సూప్ చేర్చి రుచి అదిరిపోతుంది.


రాత్రిపూట మిగిలిన అన్నాన్ని మిక్సీ జారులో వేసి.. అందులో మూడు స్పూన్ల శెనగపిండి, మూడు స్పూన్ల బియ్యం పిండి, తగినంత ఉప్పు, మజ్జిగ రెండు స్పూన్లు చేర్చి రుబ్బుకుని వడియాలుగా ఎండనివ్వాలి.

తర్వాత నూనెలో వేపుకుంటే మంచి సైడిష్ రెడీ. ఫలహారాలు క్రిస్పీగా వుండాలంటే.. వాటిని వుంచే పాత్రల అడుగున ఉప్పును చేర్చితే సరిపోతుంది. 
 
మెంతికూరను వండేటప్పుడు కాసింత బెల్లం చేర్చుకుంటే.. అందులోని చేదు తొలగి తీపి రుచి చేకూరుతుంది. అరటికాయలను తరిగేటప్పుడు చేతులో కాస్త సాల్ట్ ఉప్పును రుద్దితే చేతులు నలుపు తిరగవు.

బజ్జీలు చేసుకునేందుకు కట్ చేసిన అరటి, బంగాళాదుంపల ముక్కలకు కారం, ఉప్పు చేర్చి అరగంట సేపు పక్కనబెట్టేయాలి. తర్వాత నూనెల్లో బజ్జీలు తయారు చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!

పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచలన నిర్ణయం!!

Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్

Sadhguru: ఉగ్రవాదులు కోరుకునేది యుద్ధం కాదు.. ఏదో తెలుసా? ఐక్యత ముఖ్యం: సద్గురు

Pahalgam: పహల్గామ్ ఘటన: పాక్ పౌరులు 48గంటల్లో భారత్‌ నుంచి వెళ్లిపోవాల్సిందే.. కేంద్రం (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

తర్వాతి కథనం
Show comments