బియ్యం పురుగు పట్టకుండా...?

Webdunia
శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (14:39 IST)
ఉప్పు సీసాలో ఒక స్పూన్ మొక్కజొన్న పిండి వేస్తే ఉప్పు తడిబారకుండా.. ముద్ద ముద్దగా అవకుండా ఉంటుంది. పచ్చళ్ళలో బూజు రాకుండా ఉండాలంటే.. చిన్న ఇంగువ ముక్కను నిప్పుమీద కాల్చి ఖాళీ జాడీలో పెట్టాలి. అరగంట తరువాత జాడీలో నుండి ఇంగువ ముక్కను తీసేసి ఆ తరువాత పచ్చడి వేయాలి. 
 
బియ్యం పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే.. డబ్బాలో ఎండు వేపాకులు గానీ, ఎండు మిరపకాయలు గానీ వేయాలి. కూరల్లో పసుపు ఎక్కువైనట్లుగా అనిపిస్తే... తెల్లని బట్టముక్కని కూర ఉడుకుతుండగా, కూరలో వేస్తే ఎక్కువైన పసుపుని ఆ బట్ట పీల్చుకుంటుంది.
 
పనీర్‌ను బ్లాటింగ్ పేపర్‌లో చుట్టి ఫ్రిజ్‌లో పెడితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. ఇలా నిల్వచేసిన దాన్ని పదిహేను రోజులవరకు వాడుకోవచ్చు. రెడీమేడ్ పనీర్‌ను ప్యాక్ ఓపెస్ చేసిన తరువత వారంలోపే వాడేయడం మంచిది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వృద్దాప్యంలో తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వ ఉద్యోగి జీతంలో కోత

మా పవర్ ప్లాంట్‌పై ఒక్క బాంబు పడిందో.. గల్ఫ్ దేశాల్నీ అంధకారంలోకి వెళతాయి : ఇరాన్ వార్నింగ్

ఏపీ వాసులకు చేదు వార్త... పిడుగులతో కూడిన వర్షం

హర్మూజ్ జలసంధిని దాటిన మరో భారత ఎల్పీజీ నౌకలు

గ్రీన్‌ల్యాండ్ కాపాడమని యూరప్ దేశాలు మమ్నల్ని అడిగితే ట్రంప్‌ను తరిమికొడతాం: ఇరాన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గాయపడ్డ సింహం విడుదల చేస్తాం, కానీ కండిషన్స్ అప్లై : దిల్ రాజు

పురాతన చర్చి నేపథ్యంగా టొవినో థామస్ మూవీ పళ్లిచట్టంబి టీజర్

SaiTej: సంబరాల ఏటిగట్టు నుంచి బ్రిటిషర్ గా శ్రీకాంత్ స్పెషల్ పోస్టర్

ఉస్తాద్ భగత్ సింగ్ కూడా కలిసిరాలేదు.. బాలీవుడ్ వైపు మళ్లిన శ్రీలీల

Renu Desai: మోదీజీకి గర్వించదగిన అంధభక్తురాలిని.. ధురంధర్‌పై రేణు దేశాయ్ సమీక్ష

తర్వాతి కథనం
Show comments