బెండకాయలో జిగురు పోవాలంటే.. వంకాయ కూరలో పాలు పోస్తే?

Webdunia
గురువారం, 16 ఫిబ్రవరి 2023 (19:34 IST)
బెండకాయ వేయిస్తున్నప్పుడు బాగా జిగురుగా వుంటుంది. కడాయిలో ముక్కలు వేయగానే కొంచెం మజ్జిగ కూడా వేసి కలిపితే జిగురు రాదు. బెండకాయలు కడిగిన తర్వాత ఆరబెట్టి కోస్తే తీగలు సాగకుండా వుంటాయి.
 
ఇంకా రెండు చుక్కల నిమ్మరసం, కొంచెం పెరుగు వేస్తే బెండకాయ కూరలో జిగురు పోతుంది. వంకాయ కూరలో ఒక స్పూన్ పాలు వేసి ఉడికిస్తే ముక్కలు నల్లబడవు. 
 
ఎండురొబ్బరి చిప్ప కందిపప్పు డబ్బాలో వేసి నిల్వ చేస్తే పప్పు పాడు కాదు. కాకరకాయ ముక్కలకు కొంచెం ఉప్పురాసి, నీళ్లు చల్లి గంట సేపు వుంచితే చేదు పోతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

జనసేనలో కొత్తగా సమన్వయ కమిటీ : పవన్ కళ్యాణ్

బద్రీనాథ్ పుణ్యక్షేత్రానికి ముకేశ్ అంబానీ భారీ విరాళం

నరహరి ఇంట్లో సోదాలు.. అమ్మో ఎంత డబ్బు.. ఎంత బంగారం.. ఏసీబీ షాక్ (video)

19 నుంచి భారీ వర్ష సూచన : వాతావరణ శాఖ హెచ్చరిక

పెళ్లై ముగ్గురు పిల్లలు.. యువకుడితో అఫైర్.. ప్రియుడితో భార్యకు పెళ్లి చేసిన భర్త (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాంచన 4లో నటించనున్న లేడీ సూపర్ స్టార్ నయనతార?

Vishal: సీఎం విజయ్ చెప్పినట్లు చేశానంటున్న విశాల్

యూట్యూబర్ ఖలీద్‌తో బ్రేకప్ చెప్పేసిన నటి సునైనా?

Peddi Article: పెద్ది కలెక్లన్ల ద్వారా తెలుగు ఇంఢస్ట్రీ ఏం నేర్చుకుంది? ఇంకా ఏం నేర్చుకోవాలి?

శ్రీనగర్ యువతిని పెళ్లాడిన ఊర్మిళా మాటోండ్కర్ మాజీ భర్త

తర్వాతి కథనం
Show comments