ఫ్రిడ్జ్‌లో ఈ పదార్థాలు ఉంచకూడదు, ఎందుకో తెలుసా?

Webdunia
ఆదివారం, 20 ఫిబ్రవరి 2022 (22:12 IST)
ఫ్రిడ్జ్‌లో కొన్ని పదార్థాలను పెట్టకూడదు. నిల్వ వుంచదగినవి మాత్రమే పెట్టాలి. కొన్నింటిని పెడితే అవి హానికరంగా మారుతాయి. ఉదాహరణకు బంగాళదుంపలు. వీటిని ఫ్రిజ్‌లో పెడితే మొలకెత్తుతాయి. వాటిని ఎల్లప్పుడూ పొడి ప్రదేశంలో ఉంచాలి. మొలకెత్తిన బంగాళదుంపలు తినడం ఆరోగ్యానికి హానికరం అంటారు.
 
 
చాలామంది వెల్లుల్లిని ఫ్రిజ్‌లో ఉంచుతారు. కానీ అలా చేయడం వల్ల వెల్లుల్లి రుచి దెబ్బతింటుంది. వెల్లుల్లి చాలా చల్లగానూ లేదా చాలా వేడిగానూ ఉంచకూడదు. అలాగే తేనెలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని ఫ్రిజ్‌లో నిల్వ ఉంచడం వల్ల దాని లక్షణాలపై చెడు ప్రభావం పడుతుందని అంటున్నారు.

 
కొందరు అరటిపండు చెడిపోకుండా ఉండేందుకు ఫ్రిజ్‌లో ఉంచుతారు. అయితే అరటిపండు శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అరటిపండును ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల నల్లగా మారుతుంది కాబట్టి బయట ఉంచడం మంచిది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇద్దరు అక్కాచెల్లెళ్లు.. 15 ఏళ్ల బాలికకు తొలిబిడ్డకు అనారోగ్యం.. మళ్లీ గర్భవతి

గుంటూరులో మహిళపై దాడి.. టీడీపీ కార్యకర్త సస్పెండ్.. బాబు,లోకేష్ ఫైర్

విక్రమ్-1 విజయవంతం.. లాంచ్ వ్యూ గ్యాలరీలో మంత్రి లోకేశ్‌, దేవాన్ష్.. మోదీ కితాబు

APSRTC: ఎదురెదురుగా ఢీకొన్న బస్సులు.. 60 ప్రయాణికులకు ఏమైంది?

గుంటూరులో నీటి వివాదం: మహిళపై దాడి, వివస్త్రను చేసి వేధింపులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Priyanka Chopra: వారణాసి నుండి ప్రియాంక చోప్రా కొత్త లుక్ పోస్ట్ చేసిన రాజమౌళి

Sumanth: వారాహి అమ్మవారి చుట్టూ సాగే కథతో మహేంద్రగిరి వారాహి సిద్ధం

Ameer Log: అమీర్ లోగ్ నుంచి స్ట్రీట్ ఆంథమ్‌లా సాగే సీదా హెలికాప్టర్ షాట్ పాట

దురంధర్, ది రాజా సాబ్ సినిమాలతో ఓటీటీలో పోటీలో నెగ్గిన శ్రీ నందు అగ్లీ స్టోరీ

అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో పళ్ళబురుసు చిత్రం ప్రకటన

తర్వాతి కథనం
Show comments