నీటి అడుగుకు చేరి అడ్డంగా పడితే...?

Webdunia
మంగళవారం, 26 మార్చి 2019 (14:43 IST)
4
ఐస్‌క్యూబ్స్ ఫ్రిజ్‌లో పెడుతున్నారా.. అయితే ఐస్ క్యూబ్ ట్రేలో నీరు పోసే ముందు ఆ నీటిని కాచి, వడపోత చేసి పోయాలి. ఎందుకంటే.. ఐస్‌క్యూబ్స్ క్రిస్టర్ క్లియర్‌గా వస్తాయి. రెగ్యులర్ వాటర్‌తో తయారైన ఐస్‌క్యూబ్స్ తెల్లగా ఉంటాయి.
 
గుడ్లు వండే ముందు వాటిని ఓసారి చెక్ చేసుకోవాలి. ఎలాగంటే.. ఓ జగ్గులో నీళ్లు నిండా పోసుకోవాలి. తరువాత గుడ్డుని ఆ నీటిలో వేయాలి. గుడ్డు తేలిందో అది చాలా రోజులు నిల్వ వున్నదని అర్థం. అలా కాకుండా అది నీటి అడుగుకు చేరి అడ్డంగా పడితే ఆ గుడ్డు తాజాగా ఉందని అర్థం.
 
వైన్‌ అధిక సమయం తాజాగా ఉండాలంటే.. అందులో మంచులా గడ్డ కట్టిన ద్రాక్షపండ్లను వేయాలి. ఐస్‌క్రీమ్ కొని డీప్ ‌ఫ్రిజ్‌లో పెడితో.. తినే సమయానికి గడ్డకట్టేస్తుందా.. అయితే ఇలా చేయండి.. ఐస్‌క్రీమ్ బాక్సును ఓ కవర్‌లో చుట్టి డీప్ ఫ్రిజ్‌లో పెడితే ఐస్‌క్రీమ్ గడ్డకట్టకుండా ఎప్పుడైనా తినేందుకు వీలుగా ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నిర్మలమ్మ పద్దు 140 కోట్ల మంది ఆకాంక్షలకు ప్రతిబింభం : ప్రధాని మోడీ

నిర్మలమ్మ ఆర్థిక పద్దు... ఆదాయ పన్ను స్లాబుల్లో ఎలాంటి మార్పు లేదు

కేంద్ర బడ్జెట్ 2026-27 : ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టం 2025 అమలు

కేంద్ర బడ్జెట్ 2026-27 : దేశంలో 7 హై స్పీడ్ రైలు కారిడార్లు అభివృద్ధి

రికార్డు స్థాయిలో లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన విత్తమంత్రి నిర్మలమ్మ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగా ఫ్యామిలీకి వారసుడొచ్చాడు.. తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉన్నారు : చిరంజీవి

మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు పుట్టారోచ్

ఫంకీ లో రట్టాటటావ్ గీతంలో విశ్వక్ సేన్, కయాదు లోహర్‌ కెమిస్ట్రీ వన్నెతెచ్చింది

NagAswin: నాగ్ అశ్విన్, సింగీతం శ్రీనివాసరావు, దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ చిత్రం షురూ

'జన నాయగన్' నిర్మాతకు తీవ్ర నష్టం జరుగుతోంది : హీరో విజయ్

తర్వాతి కథనం
Show comments