Webdunia - Bharat's app for daily news and videos

Install App

నైనిటాల్‌లో నవోదయ స్కూల్‌ విద్యార్థులకు కరోనా...

Webdunia
ఆదివారం, 2 జనవరి 2022 (15:49 IST)
దేశంలో కరోనా వైరస్ మళ్లీ బుసలుకొడుతోంది. ఇప్పటికే రోజు వారీ కేసులు నమోదు రెట్టింపు అయ్యాయి. ఇది తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నవోదయా స్కూల్‌లో 85 మంది విద్యార్థులు కరోనా వైరస్ బారినపడ్డారు. వీరందరినీ హాస్టల్‌లోనే ఐసోలేషన్‌లో ఉంచారు. 
 
నైనిటాల్‌ జిల్లాలోని జవహర్ నవోదయ స్కూల్‌లో చదివే విద్యార్థుల్లో తొలుత 11 మందికి ఈ వైరస్ సోకింది. దీంతో అప్రమత్తమైన ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్కూల్‌లోని 488 మంది విద్యార్థులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, వారిలో 85 మంది విద్యార్థులకు ఈ వైరస్ సోకినట్టు తేలింది. దీంతో వారిని హాస్టల్‌లోనే ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 
 
కాగా, గత నెల 30వ తేదీన 8 మంది విద్యార్థులతో పాటు ప్రిన్సిపాల్‌కు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ఆ స్కూల్‌లో చదివే విద్యార్థుల్లో 70 శాతం మంది విద్యార్థులు దగ్గు, జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments