Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆనందయ్య కరోనా మందు ఎఫెక్ట్: నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో 80 మంది రోగులు

Webdunia
శనివారం, 29 మే 2021 (13:15 IST)
కృష్ణపట్నంలో కరోనా నిరోధించేందుకు ఆనందయ్య నాటు మందు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రైవేటు ఆసుపత్రుల బిల్లుల బాదుడు దెబ్బ ఒకవైపు, ప్రభుత్వాసుపత్రుల్లో బెడ్ల కొరత ఇంకోవైపు కలిసి కొందరు నాటు మందును ఆశ్రయించారు. సోషల్ మీడియాలో ఆనందయ్య మందుకు బీభత్సమైన ప్రచారం జరగడంతో అక్కడకు ఒక్కసారిగా వేలమంది మందు కోసం పరుగులు తీసారు.
 
ఐతే ఆ మందు బ్రహ్మాండంగా పనిచేస్తుందని కొందరు అంటుంటే మరికొందరు ఆ మందు దుష్ప్రభావంతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. నెల్లూరు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఏకంగా 80 మంది నాటు మందు తీసుకున్న కరోనా పేషెంట్లు చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. వీరంతా కళ్లు మంటలు, ఆక్సిజన్ స్థాయిలు తగ్గడంతో ఆసుపత్రుల్లో చేరారు.
 
ఈ నేపధ్యంలో ఆనందయ్య మందు ఎంతమేరకు పనిచేస్తుందన్నది నిగ్గు తేల్చాలని సిపిఎ డిమాండ్ చేస్తోంది. నిన్న నెల్లూరు ప్రభుత్వాసుపత్రి వద్దకు వెళ్లి అక్కడి పరిస్థితిని వాకబు చేసారు. ప్రభుత్వం ఇస్తున్న చికిత్సలపై నమ్మకం లేకనే ప్రజలు ఇలా నాటుమందులను ఆశ్రయిస్తున్నారని ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

21 సంవత్సరాలా క్రితం ఆర్య టీమ్ ఎలా వున్నారో చూడండి

ఆధ్యాత్మిక తీర్థయాత్రలతో అందరికీ కనెక్ట్ అవ్వడానికి యూఎస్ఏ టూర్ లో మంచు విష్ణు

భవిష్యత్ లో ఎవరూ ఇలా చేయకూడదని మంచు విష్ణు ఉదంతంతో తెలుసుకున్నా : శ్రీవిష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments