Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొవిడ్‌ చికిత్సకు మరో ఔషధం.. ఏంటో తెలుసా?

Webdunia
మంగళవారం, 4 మే 2021 (21:37 IST)
హైదరాబాద్‌: కొవిడ్‌ రోగుల చికిత్సలో వాడేందుకు మరో ఔషధానికి అత్యవసర వినియోగ అనుమతి లభించింది. సోమవారం ఉదయం నాట్కో ఫార్మా, ‘బారిసిటినిబ్‌’ 1 మి.గ్రా., 2 మి.గ్రా., 4 మి.గ్రా., డోసుల టాబ్లెట్ల వినియోగానికి సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రలోల్‌ ఆర్గనైజేన్‌ (సిడిఎస్‌సిఓ) అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చినట్టు తెలిపింది.

ఇక మీదట కొవిడ్‌-19 పాజిటివ్‌ పేషెంట్ల చికిత్సలో రెమిడెసివిర్‌తో పాటు, బారిసిటినిబ్‌ను కూడా ఉపయోగిస్తారు. దేశమంతటా కరోనా పేషెంట్లకు ‘బారిసిటినిబ్‌’ను సరఫరా చేసేందుకు ఈ వారంలోనే ఉత్పత్తిని ప్రారంభిస్తామని నాట్కో ఫార్మా తెలిపింది.
 
దేశంలో రెమిడెసివిర్‌ ఔషధం కొరత ఉన్న నేపథ్యంలో దానిని అధిగమించేందుకు ‘బారిసిటినిబ్’ అత్యవసర వినియోగానికి నాట్కో పార్మాకు అనుమతులు లభించాయి. ‘బారిసిటినిబ్’ ఔషధానికి అనుమతి లభించడంతో నాట్కో ఫార్మా సంస్థల షేర్లు లాభాల బాటలో పయనిస్తున్నాయి. నాట్కో ఫార్మా జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు బ్రాండెడ్‌, జనరిక్‌ మందులు, బల్క్‌ యాక్టివ్స్‌, ఇంటర్మీడియేట్స్‌ను సరఫరా చేస్తోంది..

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

Ram Charan: రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. ఫ్యామిలీతో లండన్‌కు చెర్రీ ఫ్యామిలీ

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments