Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కొవిడ్ టీకా వేయించుకోవాలి

Webdunia
శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (20:24 IST)
మంగళగిరి ఎన్నారై వైద్యశాలలో ఏపీఎన్జీవో సంఘ రాష్ట్ర అధ్యక్షులు యన్. చంద్రశేఖర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులు 9వ తేదీన కరోనా టీకా వేయించుకున్నారు. 
 
ఈ సందర్భంలో రాష్ట్ర అధ్యక్షులు ఎన్. చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఉదోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు అందరూ కోవిడ్ టీకా వేయించుకునేందుకు ముందుకు రావాలని కోరారు. 
 
కరోనా తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న దృష్ట్యా టీకా వేయించుకోవటం తప్పనిసరి అని చెప్పారు. ఎలాంటి భయాందోళనలకు తావు ఇవ్వకుండా ప్రతి ఒక్కరు కోవిడ్ టీకా వేయించుకోవాలని సూచించారు. 
 
టీకా వేయించుకున్న వారిలో రాష్ట్ర అధ్యక్షులు యన్. చంద్రశేఖర్ రెడ్డి భార్య యన్. విజయ చంద్ర, ఏపీఎన్జీవో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకటేశ్వర రెడ్డి, జగదీశ్వరావు, జానకి, అమరావతి కాపిటల్ సిటీ బ్రాంచ్ అధ్యక్షులు సీవీ రమణ, కార్యదర్శి సీహెచ్ నాగభూషణం తదితరులు ఈ టీకాను వేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments