Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ గుప్పిట్లో ఇరాన్, భారతీయుల కోసం ప్రత్యేక ఫ్లైట్

Webdunia
మంగళవారం, 10 మార్చి 2020 (15:22 IST)
కరోనా బాధితుల కోసం విమానం
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్... చైనా తర్వాత అత్యధిక ప్రభావిత దేశాల్లో ఇరాన్ ఉంది. కరోనా వైరస్ బారినపడిన అధిక ప్రభావిత దేశాల్లో ఇరాన్ ఉంది. అయితే, ఇక్కడ రెండు వేల మంది భారతీయులు చిక్కుకునివున్నారు. వీరిని రక్షించేందుకు కేంద్రం అన్ని రకాల చర్యలు చేపట్టింది. 
ముఖ్యంగా, వీరిని స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాన్ని పంపింది. తొలి విడతగా 58 మంది భారతీయులను తీసుకుని ఐఐఎఫ్ విమానం ఇండియాకు చేరుకుంది. గజియాబాద్ ఎయిర్ పోర్టులో కొద్దిసేపటి క్రితం ల్యాండ్ అయ్యింది. 
ఈ విమానంలో వచ్చిన వారందరికీ తొలుత స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక డాక్టర్ల బృందం ఎయిర్ పోర్టుకు చేరుకుంది. అటు భారతీయుల తరలింపునకు సహకరించిన ఇరాన్ అధికారులకు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కృతజ్ఞతలు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం