Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా దేశం నుంచి పోతుందా? 9 నెలల్లో అత్యంత తక్కువ కేసులు నమోదు

Webdunia
మంగళవారం, 16 నవంబరు 2021 (10:00 IST)
కరోనావైరస్ కేసులు క్రమేణా తగ్గుతున్నాయి. కరోనా తాజా బులిటెన్ ప్రకారం దేశంలో గత 24 గంటల్లో 8,865 తాజా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇది గత తొమ్మిది నెలల్లో అత్యంత తక్కువగా నమోదైన కేసుల సంఖ్య. కరోనా కారణంగా 197 మరణాలు కూడా నమోదయ్యాయి.
 
 
కరోనా కేసుల తగ్గుదల నేపధ్యంలో సింగపూర్, ఇండోనేషియా, భారతదేశంతో సహా మరో ఐదు దేశాల నుండి టీకాలు వేసిన వారిని నవంబర్ 29 నుండి హోం క్వారెంటైన్ లేకుండా దేశంలోకి ప్రవేశించడానికి అనుమతిస్తుందని దాని రవాణా మంత్రి సోమవారం తెలిపారు. 

 
వచ్చే నెల ప్రారంభం నుండి ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) నుండి వచ్చే వారికి ఇకపై కరోనా ఆంక్షలు వుండబోవు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments