Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో చనిపోయిన కూతురి శవాన్ని కారులో పక్కన కూర్చోబెట్టి తీసుకెళ్ళిన తండ్రి

Webdunia
మంగళవారం, 25 మే 2021 (19:09 IST)
కరోనా కాలంలో ఆంబులెన్స్‌లు ధరలతో జనం నానా తంటాలు పడుతున్నారు. మూడు వందల కిలోమీటర్లకు లక్ష రూపాయలు వసూలు చేస్తున్నారని తెలుగు రాష్ట్రాల ప్రజలు బెంబేలెత్తిపోయే పరిస్థితి వచ్చింది. అంతేకాదు వారు చెప్పిందే రేటు. 
 
రాజస్థాన్‌లో 34 యేళ్ళ ఒక యువతి కరోనాతో చనిపోయింది. పోటా ఆసుపత్రిలో చనిపోగా ఆమెను సొంతూరు జాల్వార్‌కు తీసుకెళ్ళాల్సి వచ్చింది. 30 కిలోమీటర్ల దూరానికి ఆంబులెన్స్ వారు ఏకంగా 35 వేల రూపాయలు అడిగారు. అప్పటికప్పుడు తన దగ్గర అంత డబ్బులు లేవని గుర్తించాడు తండ్రి.
 
దీనితో కుమార్తె మృతదేహాన్ని తన కారులోనే పడుకోబెట్టి తీసుకెళ్ళాడు. ముందు సీటును బెండ్ చేసి అందులో మృతదేహాన్ని పడుకోబెట్టాడు. ఇలా తన కుమార్తె మృతదేహాన్ని కారులోనే తీసుకెళ్ళాడు. ఈ వీడియోను ఒక జర్నలిస్టు పోస్టు చేయడంతో అసలు విషయం బయటపడింది. ఆంబులెన్స్ మాఫియా బాగోతం బట్టబయలైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments