Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో అల్లాడుతున్న అమెరికా, కాలిఫోర్నియాలో ప్రతి గంటకు ఆరుగురు మృతి

Webdunia
శనివారం, 2 జనవరి 2021 (16:41 IST)
కరోనావైరస్ కారణంగా అగ్రరాజ్యం అమెరికా అల్లాడుతోంది. ముఖ్యంగా అమెరికాలోని కాలిఫోర్నియాలో మృతుల సంఖ్య 25వేలు దాటింది. ఇక్కడ ప్రతి గంటకు ఆరుగురు చొప్పున మరణిస్తున్నారు.
 
ఇకపోతే అమెరికాలో న్యూయార్క్ సిటీలో మరణాల సంఖ్య 38వేలకు చేరుకుంది. టెక్సాస్ 27వేల మంది చనిపోయారు. కరోనావైరస్ బాధితులకు ఆస్పత్రుల్లో పడకల దొరకడంలేదు. ఆసుపత్రుల ముందు అంబులెన్సులు క్యూ కడుతున్నాయి. రోగిని ఆసుపత్రిలో చేర్చేందుకు కనీసం 8 గంటల సమయం పడుతోంది.
 
ఈలోపు కొందరి పరిస్థితి తీవ్రతరంగా మారుతోంది. దీనితో అంబులెన్సుల్లోనే వైద్యం అందిస్తున్నారు. ఇంకోవైపు డిశ్చార్జ్ అయినవారు తమకు ఆక్సిజన్ సిలిండర్లు కావాలంటూ ఇంటికి తీసుకుని వెళ్తుండంతో ప్రాణవాయువు కొరత ఏర్పడుతోంది. ఇదిలావుంటే కరోనావైరస్ కొత్త రూపు దాల్చడంతో బాధితుల సంఖ్య మరింత ఎక్కువవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments