Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజృంభిస్తున్న కరోనా, 24 గంటల్లో 2.68 లక్షల కొత్త కేసులు: బుజ్జీ మాస్క్ వేసుకుని వెళ్లూ....

Webdunia
శనివారం, 15 జనవరి 2022 (15:02 IST)
కరోనావైరస్ మరోసారి విజృంభిస్తోంది. దేశంలోని 28 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో 6,041 ఒమిక్రాన్ వేరియంట్ కేసులతో సహా 2.68 లక్షల కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి.

 
ఈ కేసులతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసులు 3.67 కోట్లకు చేరుకున్నాయి. ఇప్పుడు మొత్తం ఇన్ఫెక్షన్‌లలో యాక్టివ్ కేసులు 3.85 శాతం ఉండగా, జాతీయ కోవిడ్-19 రికవరీ రేటు 94.83 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 16.66 శాతంగా నమోదయ్యింది.

 
వారంవారీ పాజిటివిటీ రేటు 12.84 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు దేశంలో నిర్వహించబడిన మోతాదుల సంఖ్య 156.02 కోట్లకు మించిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని ఆరోగ్యశాఖ సూచన చేస్తుంది. ఐతే చాలామంది మాస్కులను ధరించడం మానేశారు. ఈ ఫలితమే కరోనా కేసులు విపరీతంగా పెరుగిపోతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

రజనీకాంత్ రిటైర్మెంట్ చేస్తారంటే... కామెంట్స్ చేసిన లతా రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments