Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో 24 గంటల్లో కొత్తగా 24,879 కరోనావైరస్ పాజిటివ్ కేసులు

Webdunia
గురువారం, 9 జులై 2020 (11:20 IST)
ప్రపంచ వ్యాప్తంగా విలయతాండవం సృష్టిస్తున్న కరోనా మహమ్మారి ప్రస్తుతం భారత్‌లో తన ఉగ్రరూపాన్ని దాల్చింది. దీనికి తోడుగా భారత్‌లో కొత్తగా మరో24,879 కేసులు నమోదయ్యాయి. కరోనా వ్యాప్తి రోజురోజుకి పెరిగిపోతున్నది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూ ఉన్నాయి.
 
గడిచిన 24 గంటల్లో 24,879 కేసులు నమోదు కాగా 487 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ తెలిపింది. కేంద్ర ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం దేశంలో మొత్తం 7,67,296 కేసులు నమోదయ్యాయి. ఇందులో యాక్టివ్ కేసులు 2,69,789 ఉండగా 4,76,377 మంది చికిత్సలో కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
 
ఇదిలా ఉండగా 21,129 మంది కరోనా వ్యాధితో ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2,67,061 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు దేశంలో 1,07,40,832 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించడం జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్‌‍తో డేటింగ్ చేస్తా .. ప్రభాస్‌ను పెళ్ళాడతా : ఫరియా అబ్దుల్లా

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments