Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త కేసులు 20 వేల పాజిటివ్ కేసులు - 200 కోట్ల మైలురాయికి టీకాలు

Webdunia
ఆదివారం, 17 జులై 2022 (12:37 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది గత కొన్ని రోజులుగా కొత్త కేసులు 20 వేలకు పైగా నమోదవుతున్నాయి. దీంతో క్రియాశీలక కేసులు 1.5 లక్షలకు చేరువ కావడం ఇపుడు ఆందోళన కలిగించే అంశం. దేశంలో కరోనా టీకా వ్యాక్సినేషన్ డ్రైవ్‌ 200 కోట్ల మైలురాయికి సమీపిస్తుండటం విశేషం. 
 
ఇదే అంశంపై కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 3,92,569 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 20,528 కేసులు వెలుగులోకి వచ్చాయి. 
 
24 గంటల్లో కరోనాతో 49 మంది ప్రాణాలు కోల్పోగా ఇప్పటివరకూ మృతి చెందిన వారి సంఖ్య 5,25,709కు చేరింది. శనివారం 17,790 మంది కోలుకోగా ఇప్పటివరకూ వైరస్‌ను జయించిన వారి సంఖ్య 4.3 కోట్లు (98.47 శాతం) దాటింది. ఇక క్రియాశీల కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 1,43,449 (0.33 శాతం)యాక్టివ్ కేసులు ఉన్నాయి.
 
దేశంలో టీకాల పంపిణీ నిరంతరాయంగా కొనసాగుతోంది. నిన్న 25,59,840 మందికి టీకాలు వేయగా.. ఇప్పటివరకూ పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,99,98,89,097కు చేరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments