Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్‌కు విరుగుడు.. అదేనా...?

Webdunia
సోమవారం, 2 మార్చి 2020 (13:45 IST)
ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. ఇప్పటికే 60 దేశాలకు విస్తరించింది. వేలాది మంది మృత్యువాతపడుతున్నారు. ఒక్క చైనాలోనే సుమారుగా 90 వేల మందికి ఈ వైరస్ సోకింది. 2,870 మంది చనిపోయారు. మరో 35,329 మంది వైరస్ సోకి చికిత్స తీసుకుంటున్నారు. 41 వేల మంది డిశ్చార్జ్ అయ్యారు. 51,856 మంది వైరస్ బాధితులు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఈ విషయాన్ని నేషనల్ హెల్త్ కమిషన్ వెల్లడించింది.
 
అయితే, డాక్టర్ ఐసెన్మాన్ అనే వైద్యుడు మాత్రం వైరస్‌కు విరుడుగు కనిపెట్టినట్టు చెబుతున్నాడు. పరిశుభ్రత పాటించాలని, కనీసం 20 సెకన్ల పాటు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని సూచిస్తున్నాడు. అనారోగ్యంతో ఉంటే.. వారి నుంచి ఆరుడగుల దూరం ఉంచాలని డాక్టర్ ఐసెన్మాన్ అన్నారు. దగ్గు, తుమ్మే సమయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. 
 
అంతేకాకుండా, కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు... విచిత్ర విధానాలు పాటిస్తున్నారు. చాలామంది ముఖానికి మాస్కులు ధరిస్తుండగా, కొందరు శరీరమంతటికీ టెంటు వేసుకుని నడుచుకుని వెళ్లిపోతున్నారు. మరికొందరు అనునిత్యం హెల్మెట్ ధరిస్తున్నారు. ఇలా విచిత్రమైన రీతుల్లో జనం మధ్య సంచరిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

Ram Charan: రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. ఫ్యామిలీతో లండన్‌కు చెర్రీ ఫ్యామిలీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments