Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో మాస్కుల ధరించడం తప్పనిసరి : ఆరోగ్య శాఖ ఆర్డర్

Webdunia
మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (14:17 IST)
ఏపీ రాష్ట్రంలో కోవిడ్ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్న దృష్ట్యా, ప్రజలంతా ముందు జాగ్రత్తలు, ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు తప్పనిసరిగా పాటించాలని ఆరోగ్య శాఖ కోరుతోంది. మాస్క్ ధరించటం, శానిటైజర్‌ వాడటం, మనిషికీ మనిషికీ మధ్య దూరాన్ని తప్పనిసరిగా పాటించటంతో పాటు గుంపులుగా లేదా సామూహికంగా ఉండటం వంటివి చేయరాదని, ఈ సూచనలు అన్నీ కోవిడ్ నుంచి కాపాడుకునేందుకు ఉపయోగపడతాయని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. 
 
అంతేకాక, ఏ మతస్తులైనా.. వారివారి మతపరమైన సమావేశాల్లో, ప్రార్థనా సమావేశాల్లో, దైవ కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు కూడా తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలన్నింటినీ ఎవరికి వారు స్వీయ బాధ్యతగా పాటించాలని, అలాగే సాటి మనుషుల పట్ల, వారి ప్రాణాల పట్ల కూడా ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతను పాటించాలని ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments