Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో ఒమిక్రాన్ కేసు ఒక్కటీ లేదు.. కేంద్ర ఆరోగ్య శాఖ

Webdunia
మంగళవారం, 30 నవంబరు 2021 (14:52 IST)
ఒమిక్రాన్ వేరియంట్ చాలా డేంజరంటూ డబ్ల్యూహెచ్ వో ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రపంచానికి పెను ముప్పు తప్పదని, మరిన్ని వేవ్‌లు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో దేశంలో ఒమిక్రాన్ కేసు ఒక్కటి కూడా నిర్ధారణ కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. 
 
కరోనా కొత్త వేరియంట్ అయిన ఓమైక్రాన్ ఇప్పటి వరకు 14 దేశాలకు వ్యాపించిందని చెప్పారు. కానీ మనదేశంలో ఒక్క కేసు కూడా లేదన్నారు. ఇంకా ఒమైక్రాన్‌ను నివారించేందుకు ఇంకా కట్టడి చేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని తెలిపారు. వేరియంట్‌కు సంబంధించిన జన్యుపరిక్రమాన్ని విశ్లేషిస్తున్నట్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments