Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెసిడెన్షియల్ కళాశాలలో 56 మందికి కరోనా పాజిటివ్, ఇంటికి పంపేశారు, వామ్మో?

Webdunia
శుక్రవారం, 3 డిశెంబరు 2021 (20:55 IST)
కరోనా మహమ్మారి గురించి తెలియనిది కాదు. ఆ వైరస్ సోకితే సదరు వ్యాధిగ్రస్తుడిని వెంటనే ఐసోలేషన్లో వుంచి జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఓ కళాశాల నిర్వాకంతో కళాశాలలో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనలో పడిపోయారు. ఇంతకీ ఏం జరిగిందయా అంటే...

 
ఒడిశాలోని ఒక ప్రైవేట్ రెసిడెన్షియల్ కాలేజీకి చెందిన 270 మందికి కరోనా పరీక్షలు చేసారు. వారిలో 56 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీనితో కళాశాల యాజమాన్యం వారందరినీ ఐసోలేషన్లో వుంచకుండా నేరుగా వారివారి ఇళ్లకు పంపేసింది.దీనితో వారి తల్లిదండ్రుల షాక్ తిన్నారు.

 
బుధవారం నాటి 33 సంఖ్యతో కలిపి, గురువారం సాయి కృపా రెసిడెన్షియల్ కాలేజీ విద్యార్థులలో మరో 19 కోవిడ్ కేసులు వెలుగుచూసాయి. గత వారం నలుగురు విద్యార్థులకు వైరస్‌ సోకింది. దీన్ని జిల్లా అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. విద్యార్థులను ఐసోలేషన్లో వుంచకుండా ఇలా ఇంటికి పంపడంపై ఆగ్రహం వ్యక్తం చేసారు జిల్లా అధికారులు. కేసు నమోదు చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments