Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒమిక్రాన్ లక్షణం.. కండ్లకలక.. టెస్టు చేయించాకే నిర్ధారించుకోవాలి..

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (20:12 IST)
కరోనా లక్షణాలలో రోగికి దగ్గు ముఖ్యమైన లక్షణం కాగా, విరేచనాలు రకాల సమస్యలు కనిపిస్తున్నట్లుగా డాక్టర్లు చెప్తున్నారు. అదే సమయంలో, ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలలో కంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
 
కళ్లు ఎర్రగా మారడం, కళ్లలో చికాకు సమస్య, కళ్లలో చూపు మసకబారడం, కళ్లల్లో కాంతి తగ్గడం, నీరు కారం, కళ్లల్లో నొప్పి,  కనురెప్పల పొరలు వాపు వుంటే ఒమిక్రాన్ లక్షణాలని వైద్యులు చెప్తున్నారు. 
 
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌లో కళ్ళకు సంబంధించిన ఈ లక్షణాలు కనిపిస్తాయి. కరోనా సోకిన రోగుల 5 శాతం మంది కండ్లకలక బాధితులు కూడా అయ్యే అవకాశం కనిపిస్తోంది.
 
అయితే, కంటికి సంబంధించిన ఈ లక్షణాలు ఉన్నంతమాత్రాన కరోనా అని నిర్దారించుకోవద్దు.. కచ్చితంగా టెస్టింగ్ ద్వారా మాత్రమే వ్యాధిని గుర్తించాలని వైద్యులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరి హీరోయిన్లను దాటుకుని దక్కిన అవకాశం భాగ్యశ్రీ బోర్సే కు లక్క్ వరిస్తుందా ?

విజయ్ దేవరకొండ గిరిజనుల మనోభావాలను కించపరిచాడా ?

సమంత, సాయిపల్లవి ప్రాసిట్యూట్స్ : మహిళా విశ్లేషకులు ఘాటు విమర్శ

ఎ స్టార్ ఈజ్ బార్న్ చిత్రం నుండి సాంగ్ విడుదల చేసిన చందు మొండేటి

Praveen, Viva Harsha: ఆసక్తి కలిగిస్తున్న ప్రవీణ్, వైవా హర్ష బకాసుర రెస్టారెంట్‌ ఫస్ట్‌ లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments