Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో ఒమిక్రాన్ కలకలం ... మరో 7 కేసులు నమోదు

Webdunia
ఆదివారం, 5 డిశెంబరు 2021 (19:16 IST)
మహారాష్ట్రలో ఒమిక్రాన్ కలకలం చెలరేగింది. ఆదివారం ఒక్కరోజే ఏకంగా ఏడు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఏకంగా 8కి చేరింది. 
 
మరోవైపు, దేశంలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతన్నాయి. ఇప్పటికే నాలుగు కేసులు నమోదు కాగా, తాజాగా మరో కేసు నమోదైంది. బెంగుళూరులో 2, గుజరాత్, ఢిల్లీల్లో ఒక్కో కేసు చొప్పున ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. 
 
ఢిల్లీలో తొలి నమోదు కేసు ఆదివారం నమోదైంది. టాంజానియా దేశం నుంచి వచ్చిన వ్యక్తిలో ఈ కేసు నమోదైంది. అలాగే, ఢిల్లీలో మరో 15 మంది ఒమిక్రాన్ అనుమానితులను ఢిల్లీలోని ఎల్ఎన్‌జేపీ ఆస్పత్రికి తరలించారు. ఢిల్లీలో నమోదైన కేసు దుబాయ్ నుంచి వచ్చిన టాంజానియా దేశస్థుడిలో వెలుగుచూసింది. 
 
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మరో 154 మందికి కరోనా వైరస్ సోకింది. గడిచిన 24 గంటల్లో 30979 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా 154 కేసులు గుర్తించారు. ఈ కేసుల్లో చిత్తూరు జిల్లాలో 30, విశాఖలో 20 కేసులు చొప్పున అత్యధికంగా నమోదయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagavamsi: యారగెంట్ మనస్తత్వం వున్నవాడితో సినిమా అవసరమా అనుకున్నా: నాగవంశీ

సింగర్ కెనిషా ఫ్రాన్సిస్‌తో రవి మోహన్ డేటింగ్?

శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కాంబినేషన్ చిత్రం #సింగిల్‌ రివ్యూ

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments