Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో ఒమిక్రాన్ కేసులు 236 - తమిళనాడులో 34

Webdunia
గురువారం, 23 డిశెంబరు 2021 (10:29 IST)
దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించిన వివరాల మేరకు 236 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. తమిళనాడు రాష్ట్రంలో ఉన్నట్టుండి 34 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. వీరందరూ రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నవారు కావడం గమనార్హం. తమిళనాడులో నమోదైన ఒమిక్రాన్ కేసులను కలుపుకుంటే మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 270కు చేరింది. 
 
అలాగే, దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 7495 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, ఈ వైరస్ నుంచి 6960 మంది కోలుకున్నారు. మరో 434 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, హోం క్వారంటైన్‌లలో 78,291 మంది చికిత్స పొందుతున్నారు. 
 
ఇదిలావుంటే దేశ వ్యాప్తంగా మహారాష్ట్రలో 65, ఢిల్లీలో 64, తమిళనాడులో 34, తెలంగాణాలో 24, రాజస్థాన్‌లో 21, కర్నాటలో 19, కేరళలో 15, గుజరాత్‌లో 14 చొప్పున నమోదైవున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments