Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రకాశం జిల్లాలో మరో ఒమిక్రాన్ కేసు

Webdunia
శుక్రవారం, 31 డిశెంబరు 2021 (14:29 IST)
ప్రకాశం జిల్లాలో మరో ఒమిక్రాన్ కేసు నమోదైంది. చీరాల మండలం పేరాలలో ఇటీవల దుబాయ్‌ నుంచి వచ్చిన ఓ కుటుంబంలో 50 యేళ్ళ మహిళకు ఒమిక్రాన్ పాజిటివ్ అని నిర్ధారణ అయినట్టు ఏపీ వైద్య శాఖ అధికారులు వెల్లడించారు.  
 
మన దేశంలోకి కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసు వెలుగు చూసింది. అప్పటి నుంచి అనేక రాష్ట్రాలకు ఈ వైరస్ క్రమంగా వ్యాపిస్తోంది. దీంతో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1272 వరకు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రకాశం జిల్లా చీరాల మండలం పేరాలలో ఒమిక్రాన్ కేసు నమోదైంది. 
 
దీంతో ఒమిక్రాన్ బాధితురాలి కుటుంబ సభ్యులకు చెందిన శాంపిల్స్‌ను ఆరోగ్య శాఖ అధికారులు సేకరించి, హైదారాబాద్ నగరంలోని సీసీఎంబీ పరిశోధనా కేంద్రానికి పంపించారు. అక్కడ జరిపిన పరీక్షల్లో ఆ మహిళకు ఒమిక్రాన్ సోకినట్టు నిర్ధారణ అయింది. ఈ కేసుతో కలుకుని ఈ జిల్లాలో నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య రెండుకు చేరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

కుబేర లో దేవ గా ధనుష్ పాత్ర 23 సంవత్సరాల కెరీర్ లో హైలైట్ కానుందా !

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments