Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ : 13 వేల మంది రైల్వే సిబ్బందికి టీకాలు

Webdunia
గురువారం, 11 ఫిబ్రవరి 2021 (18:06 IST)
కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా 13 వేల మంది రైల్వే ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి కరోనా టీకీలు వేసినట్టు కేంద్ర రైల్వే శాఖ తెలిపింది. ఇదే అంశంపై ఆ శాఖ మంత్రి పియూష్ గోయల్ మాట్లాడుతూ, టీకా డ్రైవ్‌లో భాగంగా దశలవారీగా 13వేల మంది రైల్వే ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి కరోనా వ్యాక్సిన్‌ను వేసినట్లు తెలిపారు. 

రైల్వే ఉద్యోగులకు వ్యాక్సినేషన్‌పై లోక్‌సభలో రాజస్థాన్‌లోని పాలి ఎంపీ పీపీ చౌదరి అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వేమంత్రి పీయూష్‌ గోయల్‌ సమాధానమిచ్చారు. రైల్వే ఉద్యోగులకు టీకాలు వేసే కార్యక్రమం దశలవారీగా జరుగుతుందన్నారు. 

మొదటి దశలో ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి టీకాలు వేస్తున్నారు. ఇప్పటివరకు 13,117 మంది రైల్వే ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి టీకాలు వేశామన్నారు. 3,70,316 మంది ఫ్రంట్‌లైన్, రైల్వే ఉద్యోగులను మరో విడత కోసం గుర్తించినట్లు పేర్కొన్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముత్తయ్య నుంచి అరవైల పడుసోడు.. సాంగ్ రిలీజ్ చేసిన సమంత

Odela2 review: తమన్నా నాగసాధుగా చేసిన ఓదేల 2 చిత్రం ఎలావుందో తెలుసా

మూట ముల్లెతో లావణ్య ఇంటికి చేరుకున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు!!

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments