Webdunia - Bharat's app for daily news and videos

Install App

శీతాకాలంలో కరోనావైరస్ విజృంభణకు అవకాశాలు ఎక్కువ

Webdunia
సోమవారం, 19 అక్టోబరు 2020 (12:02 IST)
భారత్‌లో మరికొన్ని వారాల్లో శీతాకాలం రానున్నది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలలో రాబోయే కొన్ని నెలల పాటు అత్యంత శీతలకర వాతావరణం ఉంటుంది. ఇలాంటి చలి వాతావరణంలో కరోనా వైరస్ ప్రబలే అవకాశం అధికంగా ఉంటుందని నీతిఆయోగ్ సభ్యుడు వీకే పాల్ అభిప్రాయపడ్డారు.
 
యూరప్‌లో కరోనా మహమ్మారి తిరగబెడుతోంది. నెమ్మదించినట్టే నెమ్మదించి మళ్లీ విరుచకబడింది. భారత్‌లో రాబోయేది చలికాలం కావడంతో ఈ వైరస్ తీవ్రమయ్యే అవకాశాలున్నాయి. దీనిపై విస్తృత స్థాయిలో పరిశోధనలు చేస్తున్నట్లు పాల్ వెల్లడించారు.
 
ప్రస్తుతం భారత్ మెరుగైన స్థితిలో ఉందని, అయితే అనేక అవరోధాలను అధికమించాల్సి ఉందని అన్నారు. కరోనా వ్యాక్సిన్ మార్కెట్ లోకి వస్తే భద్రపరిచేందుకు కావల్సిన స్టోరేజులు ఉన్నాయని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments