Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ కేసులు.. భారత్‌లో తగ్గుదల - ప్రపంచంలో పెరుగుదల

Webdunia
మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (11:29 IST)
కరోనా వైరస్ వ్యాప్తి దేశ వ్యాప్తంగా క్రమేపీ తగ్గిపోతోంది. అదేసమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఈ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. మన దేశంలో మాత్రం ఇందుకు విరుద్ధంగా కొత్త కరోనా కేసుల నమోదులో గణనీయమైన తగ్గుదల కనిపించింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,369 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
 
అలాగే, మరో 5,178 మంది ఈ వైరస్ నుంచి విముక్తులయ్యారు. దీంతో దేశ వ్యాప్తంగా ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 46,347గా ఉంది. మరోవైపు, ఇతర ప్రపంచ దేశాల్లో మాత్రం రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 
 
ఇదిలావుంటే, మన దేశంలో ఈ వైరస్ నుంచి 5,28,185 మంది చనిపోయారు. ఇప్పటివరకు 4,39,30,417 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో క్రియాశీలక రేటు 0.10 శాతంగా ఉంది. రికవరీ రేటు 98.71 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments