Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరింతగా తగ్గిన కోవిడ్ కేసులు - మరణాలు 1072

Webdunia
శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (10:24 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య బాగా తగ్గుతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటన మేరకు గడిచిన 24 గంటల్లో 1,49,394 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, 1072 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఈ మృతులతో కలుపుకుంటే దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 5,00,055 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. 
 
ఇదిలావుంటే, ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 14,35,569 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరంతా వివిధ ఆస్పత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స పొందుతున్నారు. కాగా, దేశంలో ఇప్పటివరకు 168.47 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు వేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: ది ప్యారడైజ్ నుంచి కీర్తి సురేష్ నాని ఎనర్జీకి తో ఫోక్ సాంగ్ రిలీజ్

అమ్మ బ్రాలో నారింజ పండ్లు పెట్టుకుని పార్టీకి వెళ్లా.. కానీ.. : ప్రీతి జింటా

ఐశ్వర్య రాజేష్, సుమంత్, సిద్దు జొన్నలగడ్డ కాంబినేషన్ తో మహేంద్రగిరి వారాహి టీజర్

Kiccha Sudeep : బిల్లా రంగా బాషా: ది ఫస్ట్ బ్లడ్ లో కిచ్చా సుదీప్ లుక్

Nagarjuna: కింగ్ 100 టీజర్ ను కిక్ ఆఫ్ అని అభివర్ణించిన చైతన్య, మహేష్ బాబు, రామ్ చరణ్

తర్వాతి కథనం
Show comments