Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో మళ్లీ పెరిగిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

Webdunia
గురువారం, 8 సెప్టెంబరు 2022 (11:22 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 6395 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, ఈ వైరస్ నుంచి 6614 మంది కోలుకున్నారు. మరో 19 మంది మృత్యువాతపడ్డారు. 
 
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ మేరకు దేశంలో ఇప్పటివరకు మొత్తం నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,44,78,636కు చేరింది. వీరిలో 4,39,00,204 మంది కోలుకున్నారు. 
 
దేశంలో ఈ వైరస్ వెలుగు చూసినప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 5,28,090కు చేరింది. ప్రస్తుతం దేశంలో 50,342 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 1.96 శాతంగా ఉండగా, క్రియాశీలక రేటురూ.0.11 శాతంగా ఉంది. రికవరీ రేటు 98.70 శాతంగా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

తర్వాతి కథనం
Show comments