Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కొత్తగా 31 వేల కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (12:07 IST)
దేశంలో కొత్తగా మరో 31382 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, 318 మంది మృతి చెందారు. కరోనా నుంచి కోలుకుని 32,542 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం యాక్టీవ్ కేసుల సంఖ్య 3,00,162గా ఉంది. 
 
అలాగే కోలుకున్న వారి సంఖ్య 3,28,48,273కు చేరింది. ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,46,368గా నమోదు అయ్యింది. దేశవ్యాప్తంగా 84,15,18,026 మంది టీకా తీసుకున్నారు. 
 
మరోవైపు, ఏపీలో గురువారం లెక్కల ప్రకారం కొత్తగా 136 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో కరోనాతో ఒకరు మృతి చెందారు. ఈరోజు రాష్ట్రంలో కరోనా నుంచి మరో 58 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలో 998 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. ఏపీలో 24 గంటల్లో 45,702 కరోనా పరీక్షలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments