Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా హాట్‌స్పాట్‌గా మారిన వివాహ వేడుక!

Webdunia
సోమవారం, 5 ఏప్రియల్ 2021 (09:49 IST)
నిజామాబాద్ జిల్లాలో ఓ వివాహ కార్యక్రమం కరోనా హాట్‌స్పాట్‌గా మారింది. మొత్తం 86 మందికి కరోనా వైరస్ సోకింది. గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ఓ వివాహ కార్యక్రమం కరోనా హాట్‌స్పాట్‌గా మారింది. 
 
ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలోని సిద్ధాపూర్ గ్రామం, వార్ని మండలంలో జరిగంది. ఈ గ్రామంలో జరిగిన పెళ్లికి దాదాపు 350 మందికిపైగా హాజరయ్యారు. వీరిందరికీ కరోనా పరీక్షలు నిర్వహించగా 86 మందికి పాజిటివ్ అని తేలింది. 
 
కరోనా వైరస్ సోకిన వారందరినీ హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు ఆదేసించారు. అంతేకాకుండా, కరోనా వైరస్ వ్యాప్తి చైన్‍ను తెంచేందుకు ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments