Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిటన్ నుంచి వచ్చిన ఆ 184 మంది ఎక్కడ? తెలంగాణ అధికారులు పరుగులు

Webdunia
శనివారం, 26 డిశెంబరు 2020 (18:00 IST)
ఇప్పుడు బ్రిటన్ నుంచి వచ్చినవారు అంటేనే జంకుతున్నారు. దీనికి కారణం అక్కడ కరోనా కొత్తవైరస్ విజృంభిస్తుండటమే. ఇప్పటికే రాష్ట్రంలో ఈ కొత్త వైరస్ బారిన పడినవారి సంఖ్య 18కి చేరింది. మరోవైపు యూకె నుంచి తెలంగాణకు వచ్చి ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వారి సంఖ్య 92. వీరు ఎక్కడెక్కడకు వెళ్లారన్న సంగతి తెలుసుకుని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారం అందించింది తెలంగాణ ప్రభుత్వం.
 
ఇదిలావుంటే బ్రిటన్ నుంచి వచ్చి తెలంగాణ లోని ఆయా ప్రాంతాలకు వెళ్లిన వారి సంఖ్య 180గా వున్నట్లు అధికారులు గుర్తించారు. వీరంతా ఎక్కడెక్కడ వున్నారన్న విషయాన్ని తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
 
మరోవైపు బ్రిటన్ నుంచి హైదరాబాద్ వచ్చిన వారితో సన్నిహితంగా వున్నవారి నుంచి నమూనాలను సేకరించి సీసీఎంబీకి పంపించారు. మొత్తమ్మీద ఇప్పటివరకూ అందుబాటులోకి రాని ఆ 180 మంది మరెంతమందితో కాంటాక్టులో వుంటారన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments