Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్చి 2022 నాటికి 7లక్షల మంది చనిపోతారు.. ఎందుకంటే?

Webdunia
బుధవారం, 24 నవంబరు 2021 (19:49 IST)
మార్చి 2022 నాటికి యూరప్, ఆసియాలోని కొన్ని ప్రాంతాలలో 7లక్షల మంది చనిపోతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ 53 దేశాలను యూరోపియన్ భూభాగాలుగా వర్గీకరించింది.
 
ఈ ప్రాంతంలో ఇప్పటికే 1.5 మిలియన్లకు పైగా ప్రజలు కరోనాతో మరణించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 52 దేశాలలో మార్చి 2022 నాటికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటుందని అంచనా వేసింది.
 
ఐరోపా ప్రాంతంలో మరణాలకు ప్రధాన కారణం కరోనా వైరస్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. కరోనాను నియంత్రించడానికి యూరోపియన్ ప్రభుత్వాలు విధించిన నిర్బంధ టీకా కార్యక్రమం మరియు కర్ఫ్యూకి వ్యతిరేకంగా ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

Ram Charan: రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. ఫ్యామిలీతో లండన్‌కు చెర్రీ ఫ్యామిలీ

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments