Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసక్తికరంగా రెండో టెస్ట్ : నాలుగో రోజు ఆటకు వరుణుడు అంతరాయం

Webdunia
గురువారం, 6 జనవరి 2022 (14:30 IST)
జోహెన్నస్‌బర్గ్‌లో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌ ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్ నాలుగో రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో గురువారం ఇంకా ఆట మొదలుకాలేదు. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య సౌతాఫ్రికా ముంగిట 240 పరుగుల టార్గెట్‌ను సౌతాఫ్రికా జట్టు నిర్ధేశించిన విషయం తెల్సిందే. 
 
ఈ లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టు రెండు వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. విజయం సాధించాలంటే మరో 122 పరుగులు చేయాల్సివుండగా, చేతిలో ఎనిమిది వికెట్లు ఉన్నాయి. 
 
క్రీజ్‌లో కెప్టెన్ డీన్ ఎల్గార్ 46, రాస్సీ వాన్ డర్ డుస్సెన్‌లు 11 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. అయితే, ఈ మ్యాచ్‌లో భారత పేసర్లు ఆరంభంలోనే కీలక వికెట్లను పడగొడితే మాత్రం మ్యాచ్‌పై పట్టుసాధించినట్టే. 
 
కాగా, ఈ టెస్టులో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 202, దక్షిణాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 229 పరుగులు చేసింది. భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో 266 పరుగులకు ఆలౌట్ అయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్ణుడు చావుకు వంద కారణాలు అన్నట్టుగా వైకాపా ఓమిటికి బోలెడు కారణాలున్నాయ్... బొత్స

అధికారులు - కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే అప్పన్న భక్తులను చంపేసింది .. అందుకే వేటు!

నల్లమల అడవుల్లో ఒంటరిగా వెళ్లొద్దంటున్న అధికారులు.. ఎందుకు?

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

తర్వాతి కథనం
Show comments