Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్వంటీ-20 క్రికెట్‌లో.. చైనా చెత్త రికార్డు.. కేవలం 14 పరుగులకే ఆలౌట్

Webdunia
సోమవారం, 14 జనవరి 2019 (14:45 IST)
పొట్టి ఓవర్ల ట్వంటీ-20 క్రికెట్‌లో చైనా మహిళల జట్టు అత్యంత చెత్త రికార్డును నమోదు చేసుకుంది. యూఏఈ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో చైనా పది ఓవర్లలో కేవలం 14 పరుగులకే ఆలౌటైంది. 
 
ట్వంటీ-20 పురుషుల, మహిళల క్రికెట్‌లో అత్యంత తక్కువ స్కోర్ ఇదే కావడంతో.. చైనా చెత్త రికార్డు నమోదైంది. థాయిలాండ్ మహిళల ట్వంటీ-20 స్మాష్ టోర్నీలో భాగంగా ఆదివారం దుబాయ్‌లో ఈ మ్యాచ్ జరిగింది. 
 
ఈ మ్యాచ్‌లో చైనా మహిళల జట్టు కుదేలైంది. ఏడుగురు చైనా బ్యాట్స్ విమెన్‌లలో ఏడుగురు డకౌట్ అయ్యారు. కేవలం ఒక్కరు మాత్రం 12 బంతులు ఎదుర్కొని నాలుగు పరుగులు మాత్రం సాధించారు. జట్టులో ఇదే టాప్ స్కోర్‌గా నమోదైంది. 
 
ఈ మ్యాచ్‌లో యూఏఈ జట్టు 189 పరుగుల తేడాతో గెలుపును నమోదు చేసుకుంది. ఫలితంగా టీ-20 క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగుల తేడాతో గెలిచిన జట్టుగా యూఏఈ మహిళల జట్టు రికార్డు సాధించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Moody రిపోర్ట్: భారత్ ఎదుగుతోంది.. పాకిస్థాన్ తరుగుతోంది.. ఉగ్రవాదులకు వంతపాడుతూ...

దాయాది దేశాన్ని ఏమార్చి దెబ్బకొట్టిన ప్రధాని మోడీ...

#Operation Sindoor పేరుతో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు కాళరాత్రిని చూపించిన భారత్!!

Modi: ఆపరేషన్ సింధూర్ సక్సెస్.. ఉగ్రవాదులే లక్ష్యంగా సైనిక చర్య.. ప్రధాన మంత్రి

భారత్-పాకిస్థాన్ ఆపరేషన్ సింధూర్.. చైనా ఆందోళన.. శాంతించండి అంటూ..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నటుడిగా మల్లేశం ప్రియదర్శికి లైఫ్ ఇచ్చినట్లే 23 కూడా అందరికీ ఇస్తుంది : చంద్రబోస్

టెర్రరిజం, దేశ భక్తి అంశాలతో 6జర్నీ తెరకెక్కించాం - దర్శకుడు బసీర్ ఆలూరి

No Telugu: పబ్లిసిటీలో ఎక్కడా తెలుగుదనం లేని #సింగిల్ సినిమా పోస్టర్లు

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

తర్వాతి కథనం
Show comments