Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియా గెలుపు కేరళ వరద బాధితులకు అంకితం... కోహ్లీ

ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా గెలుపును నమోదు చేసుకుంది. ఇంగ్లండ్ తో జరిగిన తొలి రెండు టెస్టుల్లో గెలిచిన ఇంగ్లండ్ పైన భారత్ ప్రతీకారం తీర్చుకుంది.

Webdunia
బుధవారం, 22 ఆగస్టు 2018 (18:54 IST)
ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా గెలుపును నమోదు చేసుకుంది. ఇంగ్లండ్ తో జరిగిన తొలి రెండు టెస్టుల్లో గెలిచిన ఇంగ్లండ్ పైన భారత్ ప్రతీకారం తీర్చుకుంది. మ్యాచ్ ముగిసిన అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్న కెప్టెన్ కోహ్లీ మాట్లాడుతూ, ఈ విజయాన్ని కేరళ వరద బాధితులకు అంకితమిస్తున్నామని చెప్పాడు. 
తన ఇన్నింగ్స్‌ను తన సతీమణి అనుష్కకు అంకితమిస్తున్నానని... ఆమె తనను ఎంతగానో ప్రోత్సహించిందని తెలిపాడు. తనలో స్ఫూర్తిని నింపిందని, తనను పాజిటివ్‌గా ఉంచే శక్తి ఆమెకు ఉందని కితాబిచ్చాడు. అన్ని విభాగాల్లో ఇంగ్లండ్ పై పైచేయి సాధించామని కోహ్లి వెల్లడించాడు. 
 
ఇది తమకు కంప్లీట్ టెస్ట్ మ్యాచ్ అని.. జట్టు సభ్యులు మెరుగైన ఆటతీరును ప్రదర్శించారని తెలిపాడు. బౌలర్లు మరోసారి 20 వికెట్లను పడగొట్టారని కితాబిచ్చాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల మంచి ప్రదర్శనకు స్లిప్ క్యాచింగ్ తోడైతే... టెస్ట్ మ్యాచ్ గెలవడం ఖాయమని చెప్పాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Operation Sindoor: 100 మందికి పైగా ఉగ్రవాదులు హతం.. ఆపరేషన్ ఆగదు

Pawan Kalyan: ప్రధాని మోదీని అనికేత్ అని వర్ణించిన పవన్ కల్యాణ్..

Lahore: లాహోర్‌లో శక్తివంతమైన పేలుళ్లు- భద్రత కట్టుదిట్టం

Balochistan: బలూచిస్తాన్‌లో 14మంది పాకిస్థాన్ సైనికులు మృతి.. బాధ్యత వహించిన బీఎల్ఏ (video)

Malala Yousafzai: భారతదేశం-పాకిస్తాన్ దేశాలు సంయమనం పాటించాలి.. మలాలా యూసఫ్ జాయ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి హీరోయిన్ రాశీ సింగ్ గ్లింప్స్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments