Webdunia - Bharat's app for daily news and videos

Install App

హలాల్ చేసిన మాంసాన్ని మాత్రమే తినాలి.. క్రికెటర్లకు బీసీసీఐ సూచన

Webdunia
మంగళవారం, 23 నవంబరు 2021 (22:39 IST)
భారత్-న్యూజిలాండ్ మధ్య జరగనున్న రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు రంగం సిద్ధం అవుతోంది. ఈ సిరీస్‌లో భాగంగా ఈ నెల 25వ తేదీన కాన్పూర్‌లో తొలి టెస్టు మ్యాచ్ జరుగనుంది. ఈ టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియా  ఆటగాళ్ల కోసం సిద్ధం చేసిన కొత్త ఫుడ్ మెనూ విడుదలైంది. ఈ ఫుడ్ మెనూ ప్రస్తుతం చర్చకు దారితీసింది.  
 
ఇందులో 'హలాల్' చేసిన మాంసాన్ని మాత్రమే తినాలని బీసీసీఐ ఆటగాళ్లను కోరింది. ఈ విషయంపై ఇపుడు సోషల్ మీడియాలో దుమారం చెలరేగింది.

బీసీసీఐ విడుదల చేసిన కొత్త మెనూలో ఆటగాళ్లు కచ్చితంగా హలాల్ మాంసాన్ని మాత్రమే తినాలని విషయంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టిందని... ఆటగాళ్ల ఫుడ్ మెనూలోనుంచి పంది, గొడ్డు మాంసాన్ని బీసీసీఐ తిలగించటం వంటి విషయాలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు.
 
నిజానికి ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ దృష్ట్యా ఇక నుంచి అందరికీ హలాల్‌ మాంసాన్ని మాత్రమే అందించాలని బీసీసీఐ నిర్ణయించిందని. అయితే గొడ్డు మాంసం తినొద్దు అన్న దానిపై సోషల్ మీడియాలో రచ్చ రచ్చ సాగుతోంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bhagavad Gita: భగవద్గీత నుండి ప్రేరణ పొందిన రాబర్ట్ ఓపెన్ హైమర్.. అణు బాంబు?

10వ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయినా కేక్ కట్ చేసిన తల్లిదండ్రులు.. ఎక్కడ?

ఏపీలో ట్రాన్స్‌మీడియా సిటీ.. 25,000 ఉద్యోగాలను సృష్టిస్తుంది.. చంద్రబాబు

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కొనియాడిన మంత్రి నారా లోకేష్

మానవత్వం చాటిన మంత్రి నాదెండ్ల మనోహర్.. కాన్వాయ్ ఆపి మరీ..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

తర్వాతి కథనం
Show comments