Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్-పాక్‌ల మధ్య క్రికెట్ మ్యాచ్.. రాజ్ నాథ్ సింగ్ ఏమన్నారు..?

Webdunia
శనివారం, 23 ఫిబ్రవరి 2019 (14:46 IST)
ప్రపంచ కప్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ జరిగే అవకాశం లేదని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. కాశ్మీర్‌లో ఫిబ్రవరి 14న తేదీన జైషే అనే ఉగ్రవాద మూకలు నిర్వహించిన ఆత్మాహుతి దాడిలో సీఆర్పీఎఫ్ జవాన్లు 40 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
 
ఈ ఉగ్రవాద సంస్థకు పాకిస్థాన్ మద్దతిచ్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తద్వారా పుల్వామా దాడితో భారత్-పాక్‌ల మధ్య ప్రపంచ కప్ మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. 
 
ఈ మ్యాచ్‌ను యధావిధిగా జరపాల్సిందేనని ఐసీసీ తేల్చేసింది. అయితే భవిష్యత్తులో పాకిస్థాన్‌తో భారత్ మ్యాచ్ ఆడకూడదని టీమిండియా మాజీ క్రికెటర్లు అంటున్నారు. కానీ సచిన్ లాంటి వారు మాత్రం పాకిస్థాన్‌లో మ్యాచ్ ఆడి తీరాల్సిందేనని చెప్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఇకపై వాణిజ్యం, క్రికెట్ వంటివి వుండవని తెలిపారు. దీంతో భారత్- పాకిస్థాన్‌ల మధ్య ప్రపంచ కప్ మ్యాచ్ జరిగే అవకాశం లేదని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments