Webdunia - Bharat's app for daily news and videos

Install App

కామన్వెల్త్‌లో క్రికెట్‌కు చోటు - ఒకే గ్రూపులో భారత్ - పాకిస్థాన్

Webdunia
బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (08:32 IST)
కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్‌కు చోటు కల్పించారు. దాదాపు 24 యేళ్ల తర్వాత ఈ అవకాశం లభించింది. గత 1998లో సింగపూర్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్‌ కూడా క్రీడాంశంగా ఉండేది. ఆ తర్వాత ఇపుడు ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా జరుగనున్న కామన్వెల్త్ క్రీడల్లో ఈ క్రికెట్‌కు చోటు కల్పించారు.
 
ఈ కామన్వెల్త్ క్రీడలు జూలై 28 నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు జరుగనున్నాయి. అయితే, ఈ దఫాకు మాత్రం మహిళల క్రికెట్ టోర్నీని మాత్రమే నిర్వహిస్తారు. టీ20 ఫార్మెట్‌లో క్రికెట్ పోటీలను నిర్వహిస్తారు. ఈ టోర్నీలో తొలిసారి క్రికెట్ ఆడనున్న మహిళా క్రికెట్ల వివరాలను పరిశీలిస్తే,
 
భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, పాకిస్థాన్, శ్రీలంక, బార్బడోస్ జట్లు ఈ టోర్నీకి అర్హత సాధించాయి. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ జట్లు ఒకే గ్రూపులో ఉండటం విశేషం. 
 
గ్రూపు-ఏలో భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, బార్బడోస్ జట్టలకు చోటు కల్పించారు. 
గ్రూపు-బిలో న్యూజిలాండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, ఇంగ్లండ్ జట్లు తలపడతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

Sharmila: రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది-వైఎస్ షర్మిల

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా

Alekhya Reddy: కల్వకుంట్ల కవితతో అలేఖ్య రెడ్డి స్నేహం.. భావోద్వేగ పోస్టు వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

తర్వాతి కథనం
Show comments