Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీని సచిన్ తో పోల్చడమా.. గౌతమ్ గంభీర్ ఫైర్

Webdunia
బుధవారం, 11 జనవరి 2023 (15:12 IST)
శ్రీలంకతో జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో భాగంగా విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగిపోయాడు. ఏకంగా 87 బంతుల్లో 12 ఫోర్లు ఒక సిక్సర్ సాయంతో 113 పరుగులు సాధించాడు. తద్వారా తన కెరీర్ లో వన్డే ఫార్మాట్ లో 45వ సెంచరీని నమోదు చేశాడు. అంతేగాకుండా ఇక స్వదేసంలో విరాట్ కోహ్లీకి ఇది 20వ సెంచరీ కావడం గమనార్హం. 
 
ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తో పోలుస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దీనిపై మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. లెజండ్ సచిన్ తో విరాట్ కోహ్లీని పోల్చడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశాడు. 
 
30 యార్డ్స్ సర్కిల్ వెలుపల 5 కంటే ఎక్కువ మంది ఆటగాళ్లు ఉండేవారని.. కాబట్టి బౌండరీలు కొట్టడం చాలా ఇష్టం. అందుకే సచిన్ గ్రేట్. విరాట్ కోహ్లీని సచిన్ తో పోల్చడం సరికాదంటూ వ్యాఖ్యానించాడు. గంభీర్ వ్యాఖ్యలపై కోహ్లీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

RK Roja: ఆర్కే రోజాపై భూ ఆక్రమణ ఫిర్యాదులు.. టీడీపీని ఆశ్రయించిన బాధితులు

Vijaysai Reddy: తిరుమల దర్శనం.. మొక్కులు- బీజేపీలో చేరనున్న విజయ సాయిరెడ్డి? (video)

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి స్వల్ప అస్వస్థత.. ఏమైందంటే? (video)

ఆలయంలోకి వచ్చాడని దళిత యువకుడిని నగ్నంగా ఊరేగించారు.. ఎక్కడ?

WAVES సమ్మిట్‌- ఏపీకి ఏఐ సిటీ.. రూ.10వేల కోట్లతో డీల్ కుదిరింది

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

తర్వాతి కథనం
Show comments