Webdunia - Bharat's app for daily news and videos

Install App

హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్‌లకు బీసీసీఐ ప్రమోషన్!

Webdunia
శుక్రవారం, 23 డిశెంబరు 2022 (14:55 IST)
2023-2024 సంవత్సరానికి సంబంధించిన క్రికెటర్ల వేతన వివరాలను బీసీసీఐ త్వరలో ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో ఈసారి ఒప్పందంలో పలు నాటకీయ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని అంటున్నారు. 
 
ప్రస్తుతం హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్‌లు రూ.కోటి వేతనం పొందుతుండటంతో వారిని ఏ డివిజన్‌కు మార్చాలని బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం. దీంతో ఇద్దరికీ ఐదు రెట్లు అదనంగా వేతనం లభించడం గమనార్హం. దీనికి తోడు ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం వున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
 
రెండు వైట్ బాల్ ఫార్మాట్‌లలో హార్దిక్ పాండ్యాను భారత కెప్టెన్‌గా నియమించాలని మాజీ క్రికెటర్ మణిందర్ సింగ్ అభిప్రాయపడ్డాడు. గుజరాత్ టైటాన్స్ (GT)కెప్టెన్‌గా ఎంపికైనప్పుడు ఆల్‌రౌండర్ తన సామర్థ్యాన్ని గ్రహించాడని ఈ మాజీ స్పిన్నర్ మణిందర్ సింగ్ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశం-పాకిస్తాన్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరుగుతుందా?

Jagan Padayatra 2.0 : 2027లో పాదయాత్ర 2.0 చేపడతారు.. గుడివాడ అమర్‌నాథ్

భారత్ దెబ్బకు ఎండిపోతున్న పాక్ నదులు... ఖరీఫ్ సీజన్ నుంచే నీటి కటకటా

భారత్ ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్‌ చేపట్టిందా?.. సిగ్గులేదా ఆ మాట చెప్పడానికి.. పాక్‌ను ఛీకొట్టిన దేశాలు...

కాశ్మీర్‌లో సాగుతున్న ఉగ్రవేట... ఆయుధాలతో ఇద్దరి అరెస్టు - యుద్ధ సన్నద్ధతపై కీలక భేటీ!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

Ram Charan: రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. ఫ్యామిలీతో లండన్‌కు చెర్రీ ఫ్యామిలీ

తర్వాతి కథనం
Show comments