Webdunia - Bharat's app for daily news and videos

Install App

వన్డే ర్యాంకింగ్స్: అగ్రస్థానాన్ని కైవసం.. మూడు ఫార్మాట్‌లో...

Webdunia
బుధవారం, 15 ఫిబ్రవరి 2023 (22:54 IST)
న్యూజిలాండ్‌పై మూడో వన్డేలో భారత్ గెలవగానే.. భారత్ నెం.1 ర్యాంక్‌‌ను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని ట్విట్టక్ వేదికగా ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. 
 
న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్ 3-0 తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ఏడాది ఆరంభంలో శ్రీలంకను సైతం అదే మార్జిన్‌తో ఓడించిన టీమిండియా.. వరుసగా రెండు సిరీస్ క్లీన్‌స్వీప్‌లతో వన్డేల్లో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. 
 
ప్రస్తుతం భారత్ ఖాతాలో 114 రేటింగ్ పాయింట్లు ఉండగా.. రెండో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ ఖాతాలో 113 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. 112 రేటింగ్ పాయింట్లతో ఆస్ట్రేలియా మూడో స్థానానికి చేరుకుంది. కివీస్ నాలుగో స్థానంలో సొంతం చేసుకుంది. 
 
త్వరలోనే సౌతాఫ్రికాతో ఇంగ్లాండ్ మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయగిలిగితే.. ఇంగ్లీష్ జట్టు భారత్‌ను వెనక్కి నెట్టి వన్డేల్లో అగ్రస్థానానికి చేరుకుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

తర్వాతి కథనం
Show comments