Webdunia - Bharat's app for daily news and videos

Install App

23న టీ20వ వరల్డ్ కప్ : హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన టిక్కెట్లు

Webdunia
శుక్రవారం, 14 అక్టోబరు 2022 (15:42 IST)
ఆస్ట్రేలియా వేదికగా ఐసీసీ 20 ప్రపంచ కప్ టోర్నీ ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. ఇందులోభాగంగా, ఈ నెల 23వ తేదీన దాయాది దేశాలైన భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య కీలక పోరు జరుగనుంది. మెల్‌బోర్న్ క్రికెట్ మైదానంలో జరిగే ఈ మ్యాచ్ కోసం 90 వేల టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయని నిర్వాహకులు వెల్లడించారు. ఈ మెగా టోర్నీకే దాయాదుల పోరు హైలెట్‌గా నిలువనుంది.
 
ఎంసీబీ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌లో అన్ని టిక్కెట్లు అమ్ముడుపోయినట్టు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు అధికారులు వెల్లడించారు. స్టేడియంలో సీటింగ్ కెపెసిటీ 90 వేలు కాగా, మొత్తం టిక్కెట్లు విక్రయానికి పెట్టగా అన్ని టిక్కెట్లు హాట్ కేకుల్లో అమ్ముడు పోయాయని వారు తెలిపారు. 
 
ఇక మరిన్ని టిక్కెట్లు కోసం క్రికెట్ ఫ్యాన్స్ చూస్తున్న విషయాన్ని పసిగట్టి, స్టేడియంలో నిలుచుని మ్యాచ్‌ను తిలకించే విధంగా కొన్ని అదనపు టిక్కెట్లను విడుదల చేయగా, ఈ టిక్కెట్లు కేవలం 10 నిమిషాల్లోనే అమ్ముడైపోయినట్టు తెలిపారు. దీంతో మ్యాచ్ టిక్కెట్ కౌంటర్లలో సోల్డ్ ఔట్ బోర్డులు దర్శనమిస్తాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Volunteers: వాలంటీర్లను హెచ్చరించాం.. వారివల్లే ఓడిపోయాం... గుడివాడ అమర్‌నాథ్

భారత్‌లో పాకిస్థాన్ ఎక్కడెక్కడ దాడులు చేస్తుంది? హైదరాబాద్ - వైజాగ్‌లు ఏ కేటగిరీలో ఉన్నాయి?

రిజర్వేషన్ వ్యవస్థ రైలు కంపార్టుమెంట్‌లా మారిపోయింది : సుప్రీం జడ్జి సూర్యకాంత్

భారతదేశం-పాకిస్తాన్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరుగుతుందా?

Jagan Padayatra 2.0 : 2027లో పాదయాత్ర 2.0 చేపడతారు.. గుడివాడ అమర్‌నాథ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

తర్వాతి కథనం
Show comments