Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ మహిళల అండర్-19 టీ20 ప్రపంచ కప్ 2025: అదరగొట్టిన తెలుగు యువతి త్రిష

ఐవీఆర్
మంగళవారం, 28 జనవరి 2025 (17:44 IST)
ఫోటో కర్టెసి- సోషల్ మీడియా
ఐసీసీ మహిళల అండర్-19 టీ20 ప్రపంచ కప్ 2025లో తెలుగు యువతి త్రిష గొంగాడి చరిత్ర సృష్టించింది. మంగళవారం నాడు స్కాట్లాండ్‌తో జరిగిన సూపర్ సిక్స్ మ్యాచ్‌లో కేవలం 53 బంతుల్లోనే అద్భుతమైన సెంచరీ సాధించి, ఐసీసీ మహిళల అండర్-19 టీ20 ప్రపంచ కప్ 2025లో తొలి సెంచరీ సాధించిన త్రిష గొంగాడి చరిత్రలో తన పేరును లిఖించుకుంది. ఈ సెంచరీ మహిళల అండర్-19 ప్రపంచ కప్ చరిత్రలో తొలి సెంచరీగా కూడా నిలిచింది.
 
సానికాతో కలిసి గొంగాడి త్రిష భారత్‌ స్కోరును 208-1కి చేర్చింది. స్కాట్లాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న తర్వాత, ఓపెనర్లు కమలినీ, త్రిష గొంగాడి బౌండరీలతో విరుచుకపడ్డారు. దీనితో పవర్‌ప్లే ముగిసే సమయానికి భారత్ 67-0తో బలమైన స్కోరును సాధించింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Smiling Face Sky: అరుదైన ఖగోళ దృశ్యం.. చంద్రునికి దగ్గరగా శుక్ర-శని గ్రహాలు.. ఆకాశంలో స్మైలీ

జార్ఖండ్‌లో కర్ణిసేన రాష్ట్ర అధ్యక్షుడు అనుమానాస్పద మృతి!!

మాజీ డీజీపీ భర్తను లేపేసిన భార్య.. ఐ హ్వావ్ ఫినిష్డ్ మాన్‌స్టర్ మెసేజ్!

Skull Discovered on Mars: అంగారక గ్రహంపై మానవ పుర్రె లాంటి రాయి

ఒకే ఆలయం.. ఒకే బావి.. ఒకే శ్మశానవాటిక : మోహన్ భగవత్ పిలుపు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika: హీరోయిన్లను అలా చూపించేందుకు దర్శకులు ఇష్టపడతారు

Anushka: ఘాటి చిత్ర విజయంపై అనుష్క శెట్టి కెరీర్ ఆధారపడి వుందా?

శివరాజ్ కుమార్ చిత్రం వీర చంద్రహాస తెలుగులో తెస్తున్న ఎమ్‌వీ రాధాకృష్ణ

Dhanush: కుబేర ఫస్ట్ సింగిల్ పోయిరా మామా..లో స్టెప్ లు అదరగొట్టిన ధనుష్

మలేషియాలో చిత్రీకరించబడిన విజయ్ సేతుపతి ACE చిత్రం

తర్వాతి కథనం
Show comments