Webdunia - Bharat's app for daily news and videos

Install App

2019 క్రికెట్ ప్రపంచ కప్ : భారత్ తొలి మ్యాచ్ ఎవరితో తెలుసా?

వచ్చే (2019)లో క్రికెట్ ప్రపంచ కప్ జరుగనుంది. ఈ మెగా టోర్నీకి సౌతాఫ్రికా ఆతిథ్యమివ్వనుంది. ఈ టోర్నీ ప్రారంభ మ్యాచ్‌ ఆతిథ్య దక్షిణాఫ్రికా భారత్‌తో తలపడనుంది. నిజానికి ఈ మ్యాచ్ 2019 జూన్ రెండో తేదీన జరగ

Webdunia
మంగళవారం, 24 ఏప్రియల్ 2018 (19:47 IST)
వచ్చే (2019)లో క్రికెట్ ప్రపంచ కప్ జరుగనుంది. ఈ మెగా టోర్నీకి సౌతాఫ్రికా ఆతిథ్యమివ్వనుంది. ఈ టోర్నీ ప్రారంభ మ్యాచ్‌ ఆతిథ్య దక్షిణాఫ్రికా భారత్‌తో తలపడనుంది. నిజానికి ఈ మ్యాచ్ 2019 జూన్ రెండో తేదీన జరగాల్సి దానిని జూన్ 4వ తేదీకి మార్చారు.
 
దీనికి కారణం లేకపోలేదు. లోథా కమిటీ సిఫారసుల మేరకు ఐపీఎల్ ఫైనల్‌కు, అంతర్జాతీయ మ్యాచ్‌కు మధ్య కనీసం 15 రోజుల సమయం ఖచ్చితంగా ఉండాలి. దీంతో ఐసీసీ సీఈవోల మీటింగ్‌లో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. 
 
2019 వరల్డ్‌కప్ మే 30 నుంచి జులై 14 వరకు ఇంగ్లండ్‌లో జరగనుంది. వచ్చే ఏడాది ఐపీఎల్ మార్చి 29 నుంచి మే 19 వరకు జరగనుంది. దీంతో 15 రోజుల నిబంధన మేరకు జూన్ 4నే తొలి మ్యాచ్ ఆడే వీలుంది అని బీసీసీఐ అధికారి చెప్పారు. సౌతాఫ్రికాతో ఇండియా తొలి మ్యాచ్ ఉంటుందనీ, ఈ మార్పునకు సీఈసీ కూడా అంగీకరించిందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతిలో అభివృద్ధి పనుల పునఃప్రారంభం: జగన్‌ను తప్పకుండా ఆహ్వానిస్తాం

రోడ్డు ప్రమాదం: వెంటనే స్పందించిన నాదెండ్ల మనోహర్

Hyderabad, పివిఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ హైవే ఫ్లై ఓవర్ నుంచి వేలాడిన తాగుబోతు (video)

భారత్ పర్యటనలో జేడీ వాన్స్.. అక్షరధామ్ ఆలయంలో వాన్స్ ఫ్యామిలీ

'నేను ఓ రాక్షసుడుని చంపేశాను' : కర్నాటక మాజీ డీజీపీ హత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాణి ముఖర్జీ మర్దానీ ఫ్రాంచైజీ మర్దానీ 3 ఫస్ట్ లుక్ రిలీజ్

అమరావతిలో అమర్‌దీప్ చౌదరి నటిస్తున్న సుమతీ శతకం ప్రారంభం

పాడుతా తీయగా జడ్జీలు పక్షపాతం చూపుతున్నారు.. ప్రవస్తి (Video)

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments