Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీకల్లోతు కష్టాల్లో టీమిండియా, దారుణమైన ఆటతీరు

Webdunia
ఆదివారం, 31 అక్టోబరు 2021 (21:03 IST)
టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్ విషయంలో టపాటపా వికెట్లు పారేసుకుంటోంది. న్యూజీలాండు-ఇండియా మధ్య ఆదివారం నాడు టీ20 మ్యాచ్ జరుగుతోంది. తొలుత న్యూజీలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది.

 
న్యూజీలాండ్ బౌలర్ల పటిష్టమైన బంతుల దెబ్బకి టీమిండియా బ్యాట్సమన్లు చేతులెత్తేశారు. కెఎల్ రాహుల్ 18 పరుగులు, ఇషాన్ కిషాన్ 4 పరుగులు, రోహిత్ శర్మ-14 పరుగులకే ఔటయ్యాడు. ఇక విరాట్ కోహ్లి 9 పరుగులు, రిషబ్ పంత్ 12, హార్దిక్ పాండ్యా 23 పరుగులు, రవీంద్ర జడేజా 10 పరుగులు చేసారు. 19 ఓవర్ నడుస్తున్న సమయానికి కనీసం 100 పరుగులు కూడా దాటలేకపోయారు. 20 ఓవర్లకి కేవలం 110 పరుగులు మాత్రమే చేసారు.

మరి న్యూజీలాండ్ రిప్లై ఎలా వుంటుందో మరికొన్ని నిమిషాల్లో తేలిపోతుంది. ఈ మ్యాచ్ కనుక తేడా కొడితే టీమ్ ఇండియా పరిస్థితి అగమ్యగోచరం అవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Lahore: లాహోర్‌లో శక్తివంతమైన పేలుళ్లు- భద్రత కట్టుదిట్టం

Balochistan: బలూచిస్తాన్‌లో 14మంది పాకిస్థాన్ సైనికులు మృతి.. బాధ్యత వహించిన బీఎల్ఏ (video)

Malala Yousafzai: భారతదేశం-పాకిస్తాన్ దేశాలు సంయమనం పాటించాలి.. మలాలా యూసఫ్ జాయ్

Operation Sindoor impact: పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంటుంది.. ఈ యుద్ధాన్ని చివరి వరకు తీసుకెళ్తాం

Rahul Gandhi: రాహుల్ గాంధీ పార్లమెంటరీ సభ్యత్వం సవాలు- పిటిషన్ కొట్టివేత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో కుబేర - రష్మిక మందన్న న్యూ లుక్

Srileela: జాన్వీకపూర్ ప్లేస్ లో శ్రీలీల - కారణం డేటింగేనా ?

కన్నప్ప కోసం ఫైట్ మాస్టర్ గా మారిన మంచు విష్ణు

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

తర్వాతి కథనం
Show comments