Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2025 : స్లో ఓవర్ రేట్ కారణంగా పాండ్యాకు జరిమానా!

ఠాగూర్
ఆదివారం, 30 మార్చి 2025 (14:02 IST)
ఐపీఎల్ 2025 సీజన్‌‌లో తొలిసారి ఓ కెప్టెన్‌కు భారీ అపరాధం విధించారు. ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ కౌన్సిల్ భారీ షాక్ ఇచ్చింది. శనివారం రాత్రి గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌లో ‌‍ఓవర్ రేట్‌ కారణంగా ఆయన ఫైన్ విధించింది. పాండ్యాకు ఏకంగా రూ.12 లక్షల ఫైన్ వేసింది. ఐపీఎల్ నియమావళిలోని ఆర్టికల్ 2.2 ప్రకారం ఈ జరిమానా విధించింది. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 
 
గత సీజన్‌లో కూడా హార్దిక్ ఇలాగే వరుస జరిమానాలకు గురయ్యాడు ఆయనకు ఐపీఎల్ కౌన్సిల్‌ ఒక మ్యాచ్ నిషేధం కూడా విధించింది. ఈ కారణంగానే ఈ సీజన్‌లో ముంబై తరపున హార్దిక్ పాండ్యా తొలి మ్యాచ్ ఆడలేదు. శనివారం నాటి మ్యాచ్‌లో ఓటమి బాధలో ఉన్న హార్దిక్‌కు ఐపీఎల్ కౌన్సిల్ మరో షాక్ ఇచ్చినట్టయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

Sharmila: రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది-వైఎస్ షర్మిల

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా

Alekhya Reddy: కల్వకుంట్ల కవితతో అలేఖ్య రెడ్డి స్నేహం.. భావోద్వేగ పోస్టు వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

తర్వాతి కథనం
Show comments